భారతదేశం, డిసెంబర్ 25 -- ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో పాటు మరో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. సీపీఐ (మావోయిస్టు... Read More
భారతదేశం, డిసెంబర్ 24 -- ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలును ప్రకటించింది.ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- యాదాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలులో ప్రయాణిస్తున్న నవదంపతులు గొడవ పడి క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నారు. ముందు భార్య ట్రైన్ నుంచి దూకి చనిపోగా. భయంతో భర్త కూడ... Read More
భారతదేశం, డిసెంబర్ 20 -- గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ... Read More
భారతదేశం, డిసెంబర్ 19 -- పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ. ఆ తర్వాత జరుగుతున్న పలు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ మూడో స్థానా... Read More
భారతదేశం, డిసెంబర్ 19 -- ఏపీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారంతో ముగిసింది. శాఖల వారీగా పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. పలు కీలక వ్... Read More
భారతదేశం, డిసెంబర్ 19 -- మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ వైద్యవిద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన సొంత ఇంటిని బ్యాంకులో తనఖా పెట్ట... Read More
భారతదేశం, డిసెంబర్ 19 -- రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచే పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం కాగా. రాష్ట్... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల అయ్యాయి. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర... Read More
భారతదేశం, డిసెంబర్ 18 -- 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కోటి మందికి పైగా సంతకాలను సమర్పించారు. కోటి స... Read More